Header Banner

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం! కేంద్రానికి ఫిర్యాదు, జీఆర్ఎంబీలో ప్రశ్నల తుపాను!

  Mon Apr 07, 2025 18:16        Politics

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను దాచిపెడుతున్నారంటూ తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి జీఆర్ఎంబీకి లేఖ వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణపై కలిగే ప్రభావం, పూర్తి వివరాలను బోర్డుకు తెలియజేయాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేశారు. అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GodavariDispute #GRMBMeeting #TelanganaVsAP #WaterWars